Home » politics
విపక్షాల రెండు సమావేశాలు దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. విపక్షాల ఐక్యత బీజేపీకి నష్టాన్ని చేకూర్చొచ్చనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇప్పటి పరిస్థితులు, విశ్లేషణలు ఎలా ఉన్నా.. గత ఎన్నికల ఫలితాలు మాత్రం చాలా ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడి
అమృత్కాల్ సందర్భంగా పార్లమెంటులో అర్థవంతమైన చర్చ కోసం వేచి చూస్తున్నానని ప్రహ్లాద్ జోషి రాశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ఆగస్టు 11 వరకు సాగాయి
ఇదే సమయంలో ఇండియాతో కూడా డ్రాగన్ దేశం కావాలని కయ్యానికి దిగుతోంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం సహా ఆక్సాయ్ చిన్ ప్రాంతాలు చైనాలో భాగంగా చూపిస్తూ విడుదల చేసిన మ్యాప్ కొత్త వివాదానికి తెరలేపింది.
శివసేన, తృణమూల్, ఎస్పీ, ఆర్ఎల్డీ, జేఎంఎం, డీఎంకే, ఎండీఎంకే వంటి పెద్ద పార్టీలు ఇంకా డైలమాలోనే ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో కమిటీ వేసి సీట్ల పంపకాల వివాదాన్ని పరిష్కరించాలని వీటిలో చాలా పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇండియా కూటమిలో ప్రస్తుతం 28 పా�
ఆ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్, ద్రవిడ ఉద్యమ నేత పెరియార్ రామస్వామి, మద్రాస్ స్టేట్ మాజీ సీఎం కామరాజ్ వంటి నాయకుల గురించి వీలైనంత ఎక్కువ చదవాలని విద్యార్థులకు సూచించారు
ఇండియా మూడవ మీటింగుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమావేశానికి 28 విపక్ష పార్టీల నుంచి 63 మంది ప్రతినిధులు పాల్గొంటారని ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి
ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ ‘‘వారు(బీజేపీ) కార్ణాటకలో బజరంగ్ బలీని ముందుకు తీసుకువచ్చారు. అయితే ఆశీర్వాదం వారికి దక్కలేదు. ఇక్కడ ప్రశ్నేంటంటే.. ఎవరు గెలుస్తారని’’ అని అన్నారు.
విపక్షాల కలయికతో ఏర్పడిన ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీనే నాయకత్వం వహించనుంది. ఆ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గేనే ఇండియా కూటమికి సమన్వయకర్త(కన్వినర్)గా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
అందరూ బీఎస్పీతో పొత్తుకు ఉత్సుకతతో ఉన్నారు. అయితే వారితో కలవలేదని బీజేపీతో కుమ్మక్కయిందని ఆరోపిస్తున్నారు. వారితో జత కడితే సెక్యులర్, కలవకపోతే బీజేపీ బీ-టీం. ఇది చాలా అన్యాయం, ద్రాక్ష దొరికితే మంచిది, లేకపోతే ద్రాక్ష పుల్లన అన్నట్లుంది
పుత్తుపల్లి ఉప ఎన్నికల్లో తనపై జరిగిన సైబర్ దాడులను అచ్చు ఊమన్ ఖండించారు. ఇదంతా కేరళలో ప్రస్తుత అవినీతి, ధరల పెరుగుదల సమస్యల నుంచి దృష్టిని మరల్చడానికే అని ఆమె అన్నారు