Home » politics
గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం తూర్పు ఢిల్లీ క్యాంపస్ ఆప్ నేతృత్వంలోని నగర ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు మధ్య కొత్త ఫ్లాష్ పాయింట్గా మారింది. ఈ క్యాంపస్ను తామే ప్రారంభిస్తామంటే తామే ప్రారంభిస్తామని ఇ�
ఔరంగజేబ్ను కీర్తిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్పై రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఔరంగజేబును కీర్తిస్తూ పోస్ట్ పెట్టిన యువకుడిని రైట్ వింగుకు చెందిన కొందరు విపరీతంగా కొట్టారు. అనంతరం ఇరు వర్గాల మధ్య ఘర్షణ పెద్దగా మార�
దీనిపై మా పార్టీ అధినేత చంద్రబాబు కోరిన విదంగా కేంధ్ర దర్యాప్తు సంస్థతో నిస్పక్షపాతంగా విచారన చేయించాలని డిమాండ్ చేస్తున్నాం. మీ దర్యాప్తు పై మాకు నమ్మకం లేదు. చంపిన తర్వాత నిందితుడి కుటుంబ సభ్యులు మృతురాలి కూతురిపై దాడి చేసి నిందితున్ని �
రాష్ట్ర సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వారి చేత ఈ ప్రమాణం చేయించారు. బుధవారం రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో వేదికపై ఉన్న కాంగ్రెస్ నేతలను రెండు చేతులు పైకెత్తించి ‘‘పార్టీ నుంచి నాకు టికెట్ రాకపోయినా పార్టీ వెంటే ఉంటాము. పార్టీ హైకమాండ్ తీస�
Leader of the Opposition: కర్ణాటక ఎన్నికల్లో దారుణ పరాభవం పొందిన భారతీయ జనతా పార్టీకి విపక్ష నేతను ఎన్నుకోలేని పరిస్థితి నెలకొంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా 34 మంది మంత్రులను భర్తీ చేసింది. అనంతరం ప్రభుత్వ పనులు చకచకా జరి
ప్రమాదం తరువాత పరిస్థితిని చక్కదిద్దేందుకు రైల్వే మంత్రి చేయాల్సిందంతా చేశారు. ఆయన అవిశ్రాంతంగా కష్టపడ్డారు. 55 గంటలుగా ఆయన శ్రమించడం నేను కూడా చూశాను. రైల్వే మంత్రిగా ఆయన ఎంతవరకూ చేయగలరో అంతా చేశారు. ముందు దర్యాప్తు పూర్తికానివ్వండి.
2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 25 స్థానాల్లో ఎన్సీపీ 23 స్థానాల్లో పోటీ చేశాయి. అయితే ఎన్సీపీ నాలుగు స్థానాల్లో గెలవగా, కాంగ్రెస్ కేవలం ఒకే ఒక స్థానంలో గెలిచింది. ఇక పోతే ఎంవీఏ కూటమిలో ఉన్న శివస
రెండు రోజుల ముందు ఈ బిల్లుపై మంత్రి కే.వెంకటేశ్ స్పందిస్తూ వ్యవసాయం చేసుకునే ప్రజలు.. ముసలివైపోయిన ఆవులను వధకు పంపలేక, అవి చనిపోయినప్పుడు అదనపు ఖర్చు, శ్రమ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. అవసరమైతే రైతుల కోసం ఈ విషయమై చట్టం చేస్�
రైల్వే ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వానికి మమతా బెనర్జీ పలు ప్రశ్నలు సంధించారు. బాలాసోర్ మార్గంలో యాంటీ-కాల్షన్ సిస్టమ్ పనిచేస్తూ ఉంటే ప్రమాదాన్ని నివారించవచ్చని ఆమె అన్నారు. లాలూ యాదవ్ కూడా పాలక ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు
కర్ణాటకలోని క్రితం బీజేపీ నేతృత్వంలోని బొమ్మై ప్రభుత్వం కఠినమైన కర్ణాటక గోహత్య నిరోధకం, పశువుల సంరక్షణ (సవరణ) 2020 బిల్లు తీసుకువచ్చింది. ఈ బిల్లును 2021లో రాష్ట్ర శాసనసభలో అప్పటి అధికార బీజేపీ ఆమోదించింది. అయితే కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ ప�