Home » politics
ఎందుకు డీకే ముఖ్యమంత్రి అవ్వలేదనే చర్చ చాలా రోజుల నుంచే కొనసాగుతోంది. అయితే తాజాగా దీనిపై ఆయనే సమాధానం చెప్పారు. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిని చేయడానికి గల కారణాన్ని ఆయన వెల్లడించలేదు కానీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల..
ప్రజాప్రయోజనాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో విఫలమైన రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం, తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలలో తమ ప్రభుత్వాన్ని కాపాడుక
కలిసికట్టుగానే ఎన్నికల ప్రచారం చేసేందుకు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ అంగీకరించారు. సోమవారం ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశంలో ఈ ఒప్పందం కుదిరింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేత రాహుల్ గాంధీల�
‘పేదలకి పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధం’ పేరుతో రాష్ట్రంలో అధికార పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫెక్సీలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమగోదావరి, గుంటూరు, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాల్లో వైసీపీ ఈ ఫ్లెక్సీలు ఏర్పాట�
అమ్మఒడి పథకాన్ని ఎగతాళి చేసి, ఇప్పుడు మళ్లీ ఆ పథకం ఎందుకు మేనిఫెస్టోలో పెట్టారో చంద్రబాబు చెప్పాలి. నాలుగు తరాలు గుర్తు పెట్టుకునే విధంగా జగన్ నాలుగేళ్ల పాలన సాగింది. 15 ఏళ్లు సీఎంగా కొనసాగి, తీరా ఇప్పుడు మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తాను అంటే ట
ఓవైసీ, కేసీఆర్ మధ్య రహస్య అవగాహన కుదిరిందనే వాదనపై ఒవైసీ మండిపడ్డారు. ‘‘స్టీరింగ్ నా చేతిలో ఉందా? దేవాలయాలకు కోట్లాది రూపాయలు మంజూరయ్యాయని, స్టీరింగ్ నా చేతిలో ఉందని ఆయన (అమిత్ షా) అంటున్నారు. స్టీరింగ్ నా చేతిలో ఉంటే మీకేం బాధ?’’ అని అన్నారు.
2016 నాటి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 44 స్థానాలు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 12.25 శాతం ఓట్లు వచ్చాయి. అయితే 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కుప్పకూలింది. లెఫ్ట్ పార్టీలతో కలిసి పొ�
ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో సోమవారం ఈ సమావేశం జరిగింది. ఇందులో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాజస్థాన్ కాంగ్రెస్ ఇంచార్జి జితేంద్ర సింగ్ సైతం హాజరయ్యారు. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలు సహ�
కర్ణాటక 10వ తరగతి పుస్తకాల్లో స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పాఠాన్ని తొలగించిన ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ ప్రసంగాన్ని చేర్చారు. ఇక డార్విన్ పాఠాన్ని తొలగించి, ఆ స్థానంలో సావర్కర్ పాఠాన్ని చేర్చారు. ఈ రెండు సందర్భా�
ఇందులో ఆరుగురు మంత్రులు 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మాత్రమే పేర్కొన్నారు. సిద్ధరామయ్య మంత్రివర్గంలో మొత్తం 34 మంత్రులు ఉన్నారు. ఇందులో సుమారు సగం మందిపై క్రిమినల్ కేసులు ఉండడం గమానర్హం. మంత్రుల్లో బి.నాగేంద్రపై అత్యధికంగా 42 క్రిమినల్ కేసులు