Home » politics
హిజాబ్, హలాల్, గోహత్య వంటి చట్టాలపై ప్రభుత్వం నిషేధాన్ని ఉపసంహరించుకుంటుంది అని ఆయన అన్నారు. “కొన్ని అంశాలు సమాజంలో చట్టానికి, పోలీసులకు భయపడకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. మూడేళ్లుగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. వాటికి బ్రేక్ వేయాలి’’ అని �
కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ను ‘రాజ్యాంగ వ్యతిరేకం’గా అభివర్ణించారు. ‘‘ఎన్నికైన ప్రభుత్వానికి ఇచ్చిన అధికారాలను ఎలా లాక్కోవాలి? ఇది రాజ్యాంగ విరుద్ధం. అరవింద్ కేజ్రీవాల్కు అండగా నిలుస్తాం. దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిప�
వాస్తవానికి తాను ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకు రావాలని నితీశ్ కుమార్ అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రధాని అభ్యర్థిత్వం దక్కకపోవచ్చు. కారణం.. ఆ పార్టీ ఇప్పటికే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థని భావిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనవరిలో బీజేపీపై డీకే శివకుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సువర్ణ విధానసౌధను గోమూత్రంతో శుద్ధి చేస్తామని ఆయన చెప్పారు. బీజేపీ అవినీతి వల్ల విధానసభ భవన్ కలుషితమైందన్నారు. అన్నట్
సహర్సాలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక జూన్ 9న జరగనుంది. ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్ సహా వార్డు కౌన్సిలర్ల నామినేషన్లు ముగిశాయి. సహర్సాలో మొత్తం 46 వార్డులు ఉండగా, అందులో 29 మంది అభ్యర్థులు మేయర్ కోసం పోటీలో ఉన్నారు
కొత్త పార్లమెంట్ భవనం ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభం కావటానికి డేట్ ఫిక్స్ అయ్యింది. మే 28(2023)న ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. 2020డిసెంబర్లో సెంట్రల్ విస్తటకు భూమి పూజ చేశారు ప్రధాని మోదీ
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవుల్లో దళిత, మైనారిటీలకు స్థానం లభించలేదు కానీ.. కొత్తగా ఎనిమిది మంది సభ్యులతో ఏర్పాటైన మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యమే ఇచ్చారు. ముగ్గురు ఎస్సీలు, ఇద్దరు మైనారిటీ(ఒకరు ముస్లిం, ఒకరు క్రైస్తవ) అవకాశం కల్పించారు.
ఇక వీరితో పాటు ఎనిమిది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. జి. పరమేశ్వర్ (ఎస్సీ), కేహెచ్ మునియప్ప (ఎస్సీ), కేజే జార్జ్ (మైనార్టీ – క్రిస్టియన్), ఎంబీ పాటిల్ (లింగాయత్), సతీష్ జార్కిహోళి (ఎస్టీ – వాల్మీకి), ప్రియాంక్ ఖర్గే (ఎస్సీ), రామలింగారెడ్డి (రెడ్డి), �
కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ముఖ్య అతిథులుగా హాజరు అవుతున్నారు. వీరితో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి �
ఇక కాంగ్రెస్ పార్టీకి విపక్షంగా ఉన్న నేతల్ని కూడా పిలుస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్లను కూడా పిలుస్తున్నట్లు సమాచారం