Home » politics
కాంగ్రెస్ పార్టీకి విపక్షంగా ఉన్న నేతల్ని కూడా పిలుస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్లను కూడా పిలుస్తున్నట్లు సమాచారం.
కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి సర్కార్ 2019లో కూలిపోవడానికి కారణమైన ఎమ్మెల్యేల ఫిరాయింపులను సిద్ధరామయ్య ఆపలేకపోయారనేది డీకే వాదన. సిద్ధరామయ్య కాకుండా తన రాజకీయ గురువైన ఖర్గేకు సీఎం పదవి ఇస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అధిష్ఠానం ముందు ఆ�
స్వాతంత్య్ర పోరాటం తర్వాత ఏర్పడిన రాజ్యాంగం అందరికీ ఆమోదయోగ్యంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దింది. ఇలా చెబుతున్న వాళ్లంతా స్వాతంత్య్ర పోరాటంలో పుట్టారా? ఇలా చెప్పాల్సిన అవసరం ఏముంది? మీరు ఏ మతమైనా కావొచ్చు. కానీ పేర్లు మార్చే ప్రతిపాదనలే ఆశ్చర్
ఈరోజు ఉదయం నుంచే సిద్ధరామయ్య ఎంపిక ఖాయమైందంటూ దేశ మీడియా కోడై కూసింది. అంతే కాదు, బెంగళూరులోని ఆయన నివాసం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. శ్రీ కంఠీరవ స్టేడియంలో ప్రమాణస్వీకారం ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా �
ఇవే తనకు చివరి ఎన్నికలని సిద్ధూ వ్యాఖ్యానించడం ఇది తొలిసారి కాదు. గత అసెంబ్లీ (2018) ఎన్నికల్లో కూడా ఆయన ఈ వ్యాఖ్యలే చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలే కాదు 2013 నాటి ఎన్నికల్లో కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. అయితే 2013లో చేసిన వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోవడాని�
సీనియర్ నేత సిద్ధరామయ్య, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ మధ్య కొనసాగిన ముఖ్యమంత్రి కుర్చీ వార్కు ముగింపు చెప్తూ ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం దాదాపుగా జరిగిపోయిందని పార్టీ వర్గాల నుంచి సమాచారం..
2024 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గద్దె దించాలనుకుంటే వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇవ్వాలని తాజాగా కాంగ్రెస్ పార్టీని అఖిలేష్ యాదవ్ కోరారు. బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ రాజకీయాలన్నీ ఏకతాటిపైకి రావాలని ఆయన సూచించా
ఛత్తీస్గఢ్లో అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత తగాదా ఏర్పడింది. తొతుల.. ముఖ్యమంత్రి పదవిని పంచుకుంటామని ప్రస్తుత సీఎం భూపేష్ బఘేల్, టీఎస్ సింగ్ డియో మధ్య ఒప్పందం కుదిరింది. కానీ బాఘేల్ మాట తప్పి ముఖ్యమంత్రిగా కొనసాగారు.
దక్షిణ కర్ణాటకలో రాజకీయంగా అత్యంత పట్టున్న వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన నేత డీకే శివకుమార్. ఇక మధ్య కర్ణాటకతో పాటు ఉత్తర కర్ణాటకలో విస్తృతంగా ఉన్న వునుకబడిన సామాజికవర్గమైన కురుబ వర్గానికి చెందిన వ్యక్తి సిద్ధరామయ్య.
Chikoti Praveen: పట్టాభికి అధికారం లేక పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని ఎదురుదాడికి దిగారు. లగ్జరీ కార్ల కొనుగోలు అంశంపై ప్రస్తుతం ఐటీ శాఖ దర్యాప్తు చేస్తోందన్నారు.