Home » politics
మనది సనాతన ధర్మం. హిందుత్వను ధర్మంగా మనం పరిగణించము. ధరమ్ కీ జై హో, అధర్మ్ కా నాష్ హో, ప్రాణియోం మే సద్భావన్ హో, విశ్వ కా కల్యాణ్ హో.. అనేవి సనాతన ధర్మ నినాదాలు. అయితే హిందుత్వ విషయంలో అలా కాదు. హిందుత్వ అంటే..
ఈ రేసు మాజీ సీఎం సిద్ధారమయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య సోమవారం ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమై ముఖ్యమంత్రి పదవి గురించి చర్చించనున్నారు.
ఫలితాలు వెల్లవడ్డ మరుసటి రోజే.. రాష్ట్రంలో విపక్ష కూటమైన మహా వికాస్ అగాఢీ (కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన-యూబీటీ) నేతలు శరద్ పవార్ నివాసంలో కీలక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) అధ్యక్షతన ఈ సమావేశం
224 మంది సభ్యుల సభలో కాంగ్రెస్ పార్టీ 135 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో దక్షిణాది అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని బీజేపీ కోల్పోయింది. 2018 రాష్ట్ర ఎన్నికలలో 104 స్థానాలు గెలిచిన బీజేపీ.. ఈ ఎన్నికల్లో 66 స్థానాలను మాత్రమే గెలుచుకుంది
రాష్ట్రంలో అతిపెద్ద ప్రాంతం. ఈ ప్రాంతంలోనే అత్యధిక నియోజకవర్గాలు ఉంటాయి. పైగా జేడీఎస్ ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీకి ఈ ప్రాంతం పునాదిగా ఉంది. రాష్ట్రంలో ఆ పార్టీకి ఆదరణ ఉందంటే, అది కేవలం మైసూర్ ప్రాంతంలోనే. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇక్కడ జెడ�
అధిష్టానం ఆశీస్సులు మెండుగా ఉన్నాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, కేవలం ఒకే ఒక రోజు తన నియోజకవర్గంలో ప్రచారం చేసిన డీకే శివకుమార్ 1,22,392 ఓట్ల భారీ ఆధిక్యం సాధించారు. డీకేకు కూడా అధిష్టానం ఆశీస్సులు దొరికే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు
విజయోత్సవ సభకు సంబంధించి ట్విట్టర్లో కాంగ్రెస్ పార్టీ షేర్ చేసిన వీడియోను ఆధారంగా చేసుకుని, ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే అంటున్నారు. ఇంతకీ ఎవరాయన అంటే.. విజయోత్సవ సభలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్లకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖ
రాజస్థాన్ ప్రజలకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే ఆనవాయితి ఉంది. కానీ కాంగ్రెస్ నాయకత్వం కలిసి కట్టుగా ఉండి ఎన్నికలు ఎదుర్కొన్నట్లైతే ఆ ఆనవాయితీని తిరగరాసి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు చర్చించుకుంటున�
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్వాదీ పార్టీ ఒక్కటంటే ఒక్క మున్సిపల్ కార్పొరేషన్లో ముందంజలో లేకపోవడం గమనార్హం. అయితే బహుజన్ సమాజ్ పార్టీ ఒక మున్సిపల్ కార్పొరేషన్లో ఆధిక్యం సాగిస్తోంది. ఇక మున్సిపల్ కౌన్సిల్ విషయానికి వస్తే ఇక్కడ క
కొద్ది రోజుల క్రితమే ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా దక్కింది. జాతీయ హోదా వచ్చిన అనంతరం ఆప్కు ఇవే తొలి ఎన్నికలు. అయితే ఈ ఎన్నికల్లో ఆ పార్టీ కనుచూప మేరలోనైనా కనపించకపోవడం గమనార్హం. జాతీయ స్థాయిలో విస్తరించాలన్న ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీ�