Home » politics
224 స్థానాలున్న కర్ణాటకలో 2,613 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 2,427 మంది అభ్యర్థులు పురుషులు కాగా, 184 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. కాగా ఇద్దరు అభ్యర్థులు ఇతరులు ఉన్నారని కర్ణాటక ముఖ్య ఎన్నికల అధికారి వెల్లడించారు. ఇక గుర్తింపు పొందిన అధికార
రాంపూర్ మున్సిపాలిటీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి ఫాతిమా జాబీ తరపున ఆజం ఖాన్ ప్రచారం చేశారు. తన వ్యంగ్య ప్రకటనలకు ప్రసిద్ధి చెందిన ఆజం ఖాన్.. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలను ఉద్దేశించి "రాజ
ఆనంద్ మోహన్ సహా మరో 27 మంది ఖైదీలను విడుదల చేసేందుకు ఏప్రిల్ 24 సాయంత్రం బీహార్ ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. తన కుమారుడి నిశ్చితార్థం రోజున (ఏప్రిల్ 24) పెరోల్పై బయటకు వచ్చిన రోజే విడుదలకు సంబంధించిన వార్త వచ్చింది.
బాదల్ గౌరవ సూచకంగా భారతదేశం అంతటా రెండు రోజుల సంతాప దినాలను నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. సంతాప దినాలలో, జాతీయ జెండాను క్రమం తప్పకుండా ఎగురవేసే అన్ని భవనాలపై జాతీయ జెండాను సగానికి ఎగురవేస్తామని, ఈ రెండు రోజులలో
BJP South Politics : సింగిల్గానే గెలిచేందుకు బీజేపీ ప్రయత్నం
పార్టీ పార్లమెంటరీ కమిటీలో యడియూరప్పకు స్థానం కల్పించడంపై సముఖంగానే ఉన్నారన్న ప్రశ్నపై ‘‘ఆయనపై చాలా ఒత్తిడి ఉంది. సొంత పార్టీ నుంచి, ఏజెన్సీల నుంచి ఒత్తిడి తీవ్రంగా ఉంది. కనీసం ఆయనకు పార్టీని వీడే స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదు’’ అని డీకే శివకుమ�
ఈ సమస్యను పరిష్కరింపజేసేలా ఈనెల 24న సోమవారం కార్మికుల సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రజాపనులు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, కార్మిక సంక్షేమ శాఖల మంత్రులు గుర్తింపు పొందిన కార్మి
ఉద్ధవ్ థాకరే తనను మోసం చేశాడని, అందుకు తిరిగి సమాధానం చెప్పాలనని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. తమకు కాకుండా కాంగ్రెస్, ఎన్సీపీల వంచన చేరినందుకు ప్రభుత్వాన్ని తామే కూల్చామనే పరోక్షంగా చెప్పారు.
కర్ణాటకలోని రాజకీయ నాయకులు మైసూర్ మాజీ పాలకుడైన టిప్పు సుల్తాన్ పేరును ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. చాలా రోజులుగా కర్ణాటక రాజకీయాలు టిప్పు సుల్తాన్ చుట్టే తిరుగుతున్నాయి. 2015లో టిప్పు సుల్తాన్ జయంతిని సిద్ధరామయ్య ప్రభుత్వం అధికారికంగా
వచ్చే నెల 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే టికెట్ రాని బీజేపీ నేతలు పెద్ద ఎత్తున పార్టీ మారుతున్నారు. మాజీ సీఎం జగదీశ్ షెట్టర్, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాది వంటి వారికి టికెట్ నిరాకరించారు. దీంతో వారు కాంగ�