Home » politics
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పాలన చట్టం ఆధారంగా కొనసాగడం లేదు. గన్ చూపించి నడిపిస్తున్నారు. నేను ఈ విషయాన్ని చాలా కాలంగా చెప్తున్నాను. అతిక్, అతని సోదరుడు పోలీసుల అదుపులో ఉన్నారు. వారికి సంకెళ్లు వేశారు. ఆ సమయంలో జైశ్రీరాం నినాదాలు కూడా చే�
ఆయన నేషనల్ కార్బెట్ పార్క్లో ఉన్నారని నాకు గుర్తుంది. అక్కడ షూటింగ్ చేస్తున్నారు. అక్కడ ఫోన్ సౌకర్యం లేదు. అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఒక దాబా నుంచి నాకు ఆయన కాల్ చేసారు. ‘ఏమి జరిగింది సత్పాల్?’ అని అడిగారు. ఇది జరిగిందని నేను చెప్పాను
భారతీయ జనతా పార్టీలో మాజీ సీఎం షెట్టర్ తిరుగుబాటు తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీకి వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసినప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదు. తనకు టికెట్ రావడంపై ఆయనకే పెద్ద అనుమానం కలుగుతోంది. దీంతో సొంత పార్�
మూడవ జాబితాలో 43 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాదీకి అథానీ నియోజక వర్గం నుంచి టికెట్ ఇచ్చింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka elections 2023) వేళ 61 మంది నేతలతో పరిశీలకులను నియమించింది కాంగ్రెస్.
ఓ కార్యక్రమానికి ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై వెళ్లకపోవడంపై యడియూరప్ప స్పందిస్తూ ‘‘నేను క్రైస్తవ, ముస్లిం కార్యక్రమాలకు హాజరయ్యేవాడిని. ఇతర సమాజ ప్రజలతో కూడా మమేకం కావాలి. నిజానికి బొమ్మై కూడా వెళ్ళేవారు. అటువంటి కార్యక్రమాలకు మేము ఎక్కువ �
కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఈ రెండు సంస్థలు వ్యవహరిస్తున్నాయంటూ చాలా కాలంగా ఆరోపిస్తున్న ఆయన.. తాజాగా ఆ సంస్థల్లో పనిచేస్తున్నవారు తప్పుడు ఆధారాలు రూపొంది కోర్టుకు ఇస్తున్నారని మండిపడ్డారు. ఆ రెండు దర్యాప్తు సంస్థలపై తాను తొందరలోనే క�
Politics: టికెట్ రాదనుకున్న వాళ్లంతా పార్టీ మారాలని చూస్తున్నారా?
మరొకవైపు మమతా బెనర్జీ సైతం కాంగ్రెస్ లేకుండా విపక్షాల్ని ఐక్యం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం ఈ విషయమై ఆమె స్పష్టమైన ప్రకటన చేశారు. కానీ, విపక్షాల ఐక్యత అంత ఈజీ కాదని ఆమె సైతం భావిస్తున్నట్లు తెలుస్తోంది
సోమవారం ఓ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ ‘‘భారత భూభాగంలోకి ఎవరైనా అతిక్రమించగలిగే కాలం గడిచిపోయింది. ఇప్పుడు ఎవరూ దాని సరిహద్దు వైపు చూసే సాహసం చేయలేరు’’ అని అన్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని సరిహద్దు గ్రామమైన కిబిథూలో వైబ్రంట్ విలేజెస్ క�
2022లో జరిగిన గోవా శాసన సభ ఎన్నికల్లో గోవా ఫార్వర్డ్ పార్టీ అభ్యర్థి విజయ్ సర్దేశాయ్పై పోటీ చేసేందుకు ఫెలీరో నిరాకరించినట్లు టీఎంసీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఆయనపై మమత కినుకవహించినట్లు తెలుస్తోంది. ఫెలీరోను టీఎంసీలో చేర్చుకోవడం కోసం ఆ పా