Home » politics
దేశంలోని కోట్లాది మంది ప్రజల ఆశలు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల విశ్వాసంగా మారాయని ఆయన అన్నారు. ప్రజలు తమకు పెద్ద బాధ్యతను ఇచ్చారని, దేవుని ఆశీర్వాదంతో ఈ బాధ్యతను నిజాయితీగా నిర్వహిస్తామని చెప్పారు.
పొంగులేటి చాలా రోజులుగా బీజేపీ పెద్దలతో టచ్లో ఉన్నారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే కేడర్ మాత్రం కాంగ్రెస్లో చేరాలని ఆయన మీద ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. దానికి కారణం, ఆయన మూలాలు ఆ పార్టీలో ఉండడం. దీంతో ఆయన కాంగ్రెస్లో చ
అబద్ధాల రాజభవనం కూలిపోతుందని చక్రవర్తి భయపడుతున్నారంటూ పరోక్షంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అందుకే ప్రతిపక్షాలు, జర్నలిస్టులు, న్యాయవ్యవస్థ, పౌరులతోపాటు సొంత మంత్రులపై కూడా గూఢచర్యం చేయడానికి ప్రభుత్వం కొత�
కాంగ్రెస్ పాలన అయినా, బీజేపీ పాలన అయినా ఒకటే. అవినీతి విషయంలో ఏ ఒక్కరినీ తక్కువ చేయలేము. ఈ రెండు పార్టీలు ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలు. ఒక్క అవినీతే కాదు. అన్ని విషయాల్లోనూ వీరు ఒక్కటే. ఇద్దరూ అల్లర్లను ప్రోత్సహించారు.
బిల్లును బహిరంగ వేదకపై గవర్నర్ విమర్శించడం, తప్పుడు సమాచారం ఇవ్వడం మంచిది కాదని స్టాలిన్ అన్నారు. తాము గవర్నర్ చర్యలను మాత్రమే విమర్శిస్తున్నామని, అసెంబ్లీ కార్యక్రమాలకు ఆటంకం కలిగించేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు
సమాజ్వాదీ పార్టీకి చెందిన నేతగా అతిక్ అహ్మద్ అందరికీ తెలుసునని, ఆ పార్టీ నుంచే ఆయన ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు. గతంలో సమాజ్వాదీ పార్టీని విమర్శించిన రాజుపాల్ భార్య కూడా ఇప్పుడు బీఎస్పీ నుంచి ఎస్పీలోకి వెళ్లారని మాయావతి అన్నా
అల్లర్లను నిలువరించడంలో జేడీయూ-ఆర్జేడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అల్లర్ల అనంతరం సైతం బాధితులను పరామర్శించి, వారికి నష్టపరిహారం ఇవ్వడంలో కూడా ప్రభుత్వం ఏమాత్రం సముఖంగా లేదు. దీనికి బదులు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇఫ్తార్ విందులకు వె�
తన కంఠంలో ప్రాణముండగా మద్యపాన నిషేధం కానివ్వను అని బల్ల గుద్వి మరీ స్పష్టం చేశారు. మద్యపానం చెడు అలవాటని అంటుంటారు. ప్రభుత్వాలు కూడా ఇలాంటి ప్రచారం చేస్తూనే ఉంటాయి. అయితే మంత్రి కవాసి దీనికి విరుద్ధంగా చెబుతున్నారు
హోటల్ గది బుక్ చేసుకుని, అదే రోజు బయటికి వెళ్లారు. అనంతరం శుక్రవారం రాత్రి హోటల్ కు రాగా, లగేజీ రిసెప్షన్ వద్ద కనిపించింది. హోటల్ నిర్వాహకులే ఆ లగేజీని గది నుంచి బయట పడేశారట. ఈ విషయమై మంత్రి తేజ్ ప్రతాప్ పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసు�
Karnataka Polls: అమూల్ పాల వివాదాన్ని మరింత వేడెక్కించి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని మరింత దెబ్బకొట్టాలని విపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ వివాదాన్ని లక్ష్యంగా చేసుకుని అధికార బీజేపీపై మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమ�