Home » poll promises
రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఎన్నికలకు ముందు పార్టీలు ఇష్టారాజ్యంగా ఇచ్చే ఉచిత హామీలపై ముకుతాడు వేసేందుకు సిద్ధమైంది. ఎన్నికల ముందు చేసే వాగ్దానాలకు ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకుంటున్నారో చెప్పాల్సిందే అంటోంది. కొత్తగా �
వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారంలో చేపట్టాలని ఆప్ ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగానే ఆప్ అధినేత కేజ్రీవాల్ వరుస పంజాబ్ పర్యటనలు చేస్తూ
బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత వచ్చే ఐదేళ్లకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ సమయంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది నితీష్ కేబినెట్. బీహార్లో కరోనా వ్యాక్సిన్ను ఫ్రీగా ఇవ్వడంపై కేబినెట్ నుంచి అనుమతి లభించింది. అదే సమయంలో, 20 లక్షల �
ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఊపిరి ఉన్నంతవరకు జనసేన జెండాను పీకేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార రోడ్షోల్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. జనసేన కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తే మాత్
పవిత్ర త్రివేణి సంగమంలో ప్రధాని మోడీ పుణ్యస్నానం చేయగానే ఎన్నికల్లో ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలు,ద్రోహాలు,ఇతర తప్పులకు సంబంధించిన పాపాలన్నీ తొలిగిపోతాయా అని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రశ్నించారు. ఆదివారం(ఫిబ్రవరి-24,2019) ప్రయాగ్ రాజ్ లో జర�