poll rally

    RJD Chief : ఆరేళ్ల తర్వాత ఎన్నికల ర్యాలీలో లాలూ..అప్పుడే వచ్చుంటే తేజస్వీ ఎప్పుడో సీఎం

    October 27, 2021 / 08:29 PM IST

    ఆరేళ్ల విరామం తర్వాత తొలిసారిగా ఇవాళ ఎన్నికల ర్యాలీలో పాల్గొని మాట్లాడారు ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌. ఈ నెల 30న బీహార్ లో ఉప ఎన్నికలు

    వీడియో: ప్రసంగిస్తూనే పడిపోయిన సీఎం రూపానీ

    February 15, 2021 / 07:29 AM IST

    గుజరాథ్ సీఎం విజయ్‌ రూపానీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచార వేదికపై నుంచి ప్రసంగిస్తూనే ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయారు. వడోదరలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా రూపానీకి కళ్లు తిరిగాయి. భద్రతాసిబ్బంది, బీజేపీ నేతలు గమనించి �

    రెండున్నర జిల్లాల్లో మాత్రమే ఉగ్రవాదం

    April 18, 2019 / 09:30 AM IST

    ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ఈ ఐదేళ్లలో తమ ప్రభుత్వం చాలా కృషి చేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. జమ్ముకశ్మీర్‌లోని రెండున్నర జిల్లాల్లో మాత్రమే ఇంకా ఉగ్రవాదం ఉందని, ఈ జిల్లాల్లో తప్ప మరే ప్రాంతంలోనూ ఈ ఐదేళ్లలో బాంబు పేల్లుళ్ల�

10TV Telugu News