Home » poll rally
ఆరేళ్ల విరామం తర్వాత తొలిసారిగా ఇవాళ ఎన్నికల ర్యాలీలో పాల్గొని మాట్లాడారు ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్. ఈ నెల 30న బీహార్ లో ఉప ఎన్నికలు
గుజరాథ్ సీఎం విజయ్ రూపానీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచార వేదికపై నుంచి ప్రసంగిస్తూనే ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయారు. వడోదరలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా రూపానీకి కళ్లు తిరిగాయి. భద్రతాసిబ్బంది, బీజేపీ నేతలు గమనించి �
ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ఈ ఐదేళ్లలో తమ ప్రభుత్వం చాలా కృషి చేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. జమ్ముకశ్మీర్లోని రెండున్నర జిల్లాల్లో మాత్రమే ఇంకా ఉగ్రవాదం ఉందని, ఈ జిల్లాల్లో తప్ప మరే ప్రాంతంలోనూ ఈ ఐదేళ్లలో బాంబు పేల్లుళ్ల�