Home » polling centers
తెలంగాణలో ఉదయం 7గంటలకే పోలింగ్ మొదలైంది. పలువురు ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్�
12వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన భద్రత కల్పించారు. 1.4 లక్షల ఎన్నికల సిబ్బంది పోలింగ్ నిర్వహణలో ఉన్నారు. పోలింగ్ భద్రత కోసం సుమారు లక్ష మంది భద్రతా సిబ్బందిని నియమించారు.
polling stopped in dubbaka: దుబ్బాక అసెంబ్లీ స్థానానికి పోలింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు బారులు తీరారు. కాగా, కొన్ని చోట్ల పోలింగ్ నిలిచిపోవడం, ఆలస్యంగా ప్రారంభం కావడం వంటివి జరిగాయి. మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్ పల్లిలో ఈవీ�