POST LOCKDOWN

    CBSE క్లారిటీ : మెయిన్ సబ్జెక్టులకే పెండిగ్ 10,12వ తరగతి ఎగ్జామ్స్

    April 29, 2020 / 10:44 AM IST

    10,12వ తరగతి ఎగ్జామ్స్ విషయంలో వస్తున్న వదంతులకు చెక్ పెడుతూ పరీక్షల విషయంలో క్లారిటీ ఇచ్చింది CBSE. ఏప్రిల్-1న ప్రకటించిన విధంగానే లాక్ డౌన్ ముగిసిన తర్వాత పెండింగ్ లో ఉన్న 10,12వ తరగతి మెయిన్ సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారిక ప్�

10TV Telugu News