-
Home » post-poll Bengal violence
post-poll Bengal violence
west bengal: బెంగాల్లో రాష్ట్రపతి పాలన కోరుతున్న లాయర్లు.. ఎందుకంటే!
April 27, 2022 / 08:49 PM IST
గత ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత, రాష్ట్రంలో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ హింసలో బాధితుల తరఫున వాదిస్తున్న లాయర్లు, బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతున్నారు.