Home » Poster War In Rajasthan
మరికొద్ది గంటల్లో రాహుల్ భారత్ జోడో యాత్ర రాజస్థాన్ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. రాహుల్ గాంధీకి ఘనస్వాగతం పలికేందుకు సచిన్ పైలట్ వర్గీయులు ఝలావర్ జిల్లాలో పోస్టర్లు వేయించారు. అయితే, ఆ పోస్టర్లపైనే రాజస్థాన్ పీసీసీ చీఫ్ తన పేరుతో ముద్రి�