Home » postmortem completed
deekshith dead body : కిడ్నాపర్ చేతిలో దారుణ హత్యకు గురైన 9ఏళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయ్యింది. దీక్షిత్ డెడ్ బాడీని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. శనిగపురంలో దీక్షిత్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మహబూబాబాద్