Home » postpone poling
శ్రీగంగానగర్ జిల్లాలోని కరణ్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి గుర్గుమీత్ సింగ్ కున్నార్ బుధవారం (నవంబర్ 15) మరణించారు. దీంతో అక్కడ ఎన్నిక జరుగుతుందా లేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి.