-
Home » Power Cuts
Power Cuts
అన్నం తింటుంటే 2సార్లు కరెంట్ పోయింది, మళ్లీ కష్టాలు మొదలయ్యాయి- కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ ఫైర్
మళ్లీ నీళ్ల ట్యాంకర్లు, బిందులు ఎందుకు కనిపిస్తున్నాయి? 5 ఎకరాల వరకే రైతుబంధు ఇస్తామంటున్నారు.
కరెంటోళ్లు జాగ్రత్త.. విద్యుత్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్
గతంలో పోలిస్తే విద్యుత్ సరఫరా పెరిగిందని, అవసరాలకు సరిపడ కరెంట్ ఇస్తున్నామని చెప్పారు.
కరెంట్ ఇవ్వలేదని మొసలిని తీసుకొచ్చి కరెంట్ ఆఫీసులో వదిలిన రైతులు
విద్యుత్ కోతలను నిరసిస్తు రైతులు వితనూత్నంగా తమ నిరసనలను వ్యక్తంచేశారు. రైతులు ట్రాక్టర్ పై ఓ మొసలిని తీసుకొచ్చి హెస్కామ్ సబ్ స్టేషన్ లో వదిలారు.
10 నిముషాలు కరెంటు పోగానే ట్విట్టర్లో ట్వీట్లు చేస్తారు.
10 నిముషాలు కరెంటు పోగానే ట్విట్టర్లో ట్వీట్లు చేస్తారు.
Power Cuts: పవర్ కట్స్ ఎఫెక్ట్.. మసాలా గ్రైండింగ్ కోసం పది నెలలుగా ఎలక్ట్రిసిటీ ఆఫీసుకెళ్లి..
దైనందిక జీవితంలో భాగమైన విద్యుత్.. కాసేపు లేకపోయినా అల్లకల్లోలంగా ఫీలవుతాం. వేయి కళ్లతో ఎదురుచూసి పవర్ వచ్చిందని తెలియగానే హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాం. కానీ, పవర్ సప్లై టైం కంటే పవర్ కట్ టైమే ఎక్కువగా ఉంటే ఏం చేయాలి.. అలా విసిగిపోయిన వ్యక్�
Lokesh On Power Holiday : పవర్ హాలిడే ఎత్తేయండి, కొనఊపిరితో ఉన్న పరిశ్రమలను ఆదుకోండి- సీఎం జగన్కు లోకేష్ లేఖ
పవర్ హాలిడేతో 10 లక్షల మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకి తరలిపోతున్నాయి.(Lokesh On Power Holiday)
AP Power Holiday : పరిశ్రమలకు ప్రభుత్వం షాక్.. నేటినుంచే ఏపీలో పవర్ హాలిడే..!
AP Power Holiday : ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. మండుతున్న ఎండలకు జనం ఉక్కపోతతో అవస్థలు పడిపోతున్నారు. మరోవైపు ఏపీలో మొదలైన విద్యుత్ కోతలు అదే జనాన్ని ఉక్కిరిబిక్కిరిచేస్తున్నాయి.
AP Power Holiday : ఏపీలో పరిశ్రమలకు షాక్.. రేపటి నుంచి పవర్ హాలిడే
విద్యత్ కొరత నేపథ్యంలో APSPDCL కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించింది. రాష్ట్రంలోని 5 జిల్లాల పరిధిలో పరిశ్రమలకు..
Narsipatnam : ప్రభుత్వాస్పత్రిలో విద్యుత్ కోతలు..సెల్ఫోన్ల లైట్ల వెలుగులో గర్భిణికి డెలివరీ
కరెంట్ కోతలతో ఆస్పత్రుల్లో రోగులు అల్లాడుతున్నారు. అత్యవసర ఆపరేషన్లకు ఆటంకం కలుగుతోంది. నర్సీపట్నం ప్రభుత్వాస్పత్రిలో కరెంటు కోతలతో గర్భిణిలకు డెవరీలు కష్టంగా మారింది.
Chandrababu: ఆంధ్రప్రదేశ్ తీవ్ర విద్యుత్ కోతలపై చంద్రబాబు ట్వీట్
విద్యుత్ కోతలు ఎక్కువగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీకట్లోకి వెళ్లిపోయిందంటూ విమర్శిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. విద్యుత్ కోతల కారణంగా ప్రసూతి ఆసుపత్రుల్లో