Home » Power Reforms
కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మనకు అనవసరం. వ్యవసాయ బోర్లకు మీటర్ల వల్ల రైతులకు ఒక్క రూపాయి నష్టం కూడా ఉండదు. జగన్ ఆధికారంలో ఉన్నంత వరకూ రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగుతుంది..
విద్యుత్ సంస్కరణలు అమలు చేయకపోతే రాష్ట్రానికి రూ.25 వేల కోట్ల నష్టం వస్తుంది. అయినా మీటర్లు బిగించేది లేదని తేల్చి చెప్పాం. పవర్ రిఫర్మ్స్ అమలు చేయకపోతే ఇచ్చిన నిధులు వెనక్కి..