Home » Pradhan Mantri Kisan Samman Nidhi Yojana
PM Kisan : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. 20వ విడత వచ్చే లోగా కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయడం.. లేదంటే మీ అకౌంటులో రూ. 2వేలు పడవు.
రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్రం తీసుకొచ్చిన పథకం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. దీని కింద ప్రతి ఏటా రూ.6 వేలను మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది