Home » Praja darbar
పులివెందుల క్యాంపు కార్యాలయంలోకి జగన్ చేరుకునే సమయంలో ఈ తోపులాట జరిగింది.
రేవంత్ రెడ్డి తొలిసారి సీఎం హోదాలు ప్రజా భవన్ కు చేరుకున్నారు. సీఎంకు తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజా సమస్యలను స్వీకరిస్తున్నారు.
తెలంగాణ గవర్నర్ తమిళ్సై సౌందర్ రాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సాధక బాధకాలు తెలుసుకుని వాటిని ప్రభుత్వానికి సిఫారసు చేయాలని తద్వారా ప్రజలకు ఉపశమనం కలిగించాలని గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ నిర్ణయించారు. రాజ్ భవన్ లోని దర్బార్ హాలులో నెలకోసారి ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల
సంక్షేమ పథకాల అమలులో తండ్రి బాటలో నడుస్తున్నారు ఏపీ సీఎం జగన్. ప్రజా సమస్యల పరిష్కారంలోనూ రాజశేఖర రెడ్డి మార్గంలో పయనించాలని భావించారు. జనం సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించాలని నిర్ణయించారు. అందుకోసం ప్రజాదర్బార్ నిర్వహించాలని భావి