Home » praja prasthana padayatra
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల తెలంగాణలో అరుదైన ఘనత సొంతం చేసుకోబోతున్నారు. ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో ఆమె చేపట్టిన పాదయాత్ర శుక్రవారంతో 3,000 కిలోమీటర్లు పూర్తి చేసుకోబోతుంది. షర్మిల రాజకీయ ప్రస్థానంలో ఇదే మైలురాయిగా నిలుస్తుంది.
వైఎస్సార్ తెలంగాణా పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.