-
Home » praja prasthana padayatra
praja prasthana padayatra
YS.Sharmila: షర్మిల పాదయాత్రలో కీలక ఘట్టం.. 3,000 కిలోమీటర్లు పూర్తి చేసుకోనున్న ‘ప్రజా ప్రస్థానం’
November 3, 2022 / 09:59 PM IST
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల తెలంగాణలో అరుదైన ఘనత సొంతం చేసుకోబోతున్నారు. ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో ఆమె చేపట్టిన పాదయాత్ర శుక్రవారంతో 3,000 కిలోమీటర్లు పూర్తి చేసుకోబోతుంది. షర్మిల రాజకీయ ప్రస్థానంలో ఇదే మైలురాయిగా నిలుస్తుంది.
YS Sharmila : వైఎస్ షర్మిల పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్
November 10, 2021 / 03:13 PM IST
వైఎస్సార్ తెలంగాణా పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.