-
Home » 'Praja Prasthana Yatra'
'Praja Prasthana Yatra'
YS.Sharmila: షర్మిల పాదయాత్రలో కీలక ఘట్టం.. 3,000 కిలోమీటర్లు పూర్తి చేసుకోనున్న ‘ప్రజా ప్రస్థానం’
November 3, 2022 / 09:59 PM IST
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల తెలంగాణలో అరుదైన ఘనత సొంతం చేసుకోబోతున్నారు. ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో ఆమె చేపట్టిన పాదయాత్ర శుక్రవారంతో 3,000 కిలోమీటర్లు పూర్తి చేసుకోబోతుంది. షర్మిల రాజకీయ ప్రస్థానంలో ఇదే మైలురాయిగా నిలుస్తుంది.
YS Sharmila: ఇదే నా నియోజకవర్గం.. పోటీ చేసేది ఇక్కడి నుంచే.. ప్రకటించిన షర్మిల..
June 19, 2022 / 02:02 PM IST
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. ప్రజా ప్రస్థానం పేరుతో షర్మిల చేపట్టిన పాదయాత్ర ఖమ్మం జిల్లాలో కొనసాగుతుంది. ఆదివారం పాలేరు నియోజకవర్గంలో పాదయాత్రలో భాగంగా వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలతో షర్మిల సమావేశం �
Sharmila Padayathra: మళ్లీ షర్మిల పాదయాత్ర మొదలయ్యేనా..?
December 25, 2021 / 06:17 PM IST
వైఎస్ షర్మిల పాదయాత్ర ఎప్పుడూ? ఆ పార్టీ నేతలకు కూడా సమాధానం తెలియని ప్రశ్నే ఇది.