-
Home » Praja Sangrama Padayatra
Praja Sangrama Padayatra
Praja Sangrama Yatra: నేడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగింపు బహిరంగసభ.. హాజరు కానున్న జేపీ నడ్డా.. షెడ్యూల్ ఇలా..
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈరోజు సాయంత్రం 4గంటల సమయంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ
Bandi Sanjay: నేటి నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర .. తొలిరోజు సాగేదిలా..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభ సభలో కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెక
Bandi Sanjay Kumar : నేటితో 100 కి.మీ పూర్తి చేసుకోనున్న బండి పాదయాత్ర
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర తొమ్మిదవ రోజు ఇవాళ ఉదయం జోగులాంబ గద్వాల జిల్లా పెద్దచింత రేవుల స్టేజ్ వద్ద నుండి ప్రారంభమవుతుంది.
Bandi sanjay : గద్వాల జిల్లాలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర.. సాయంత్రం భారీ బహిరంగ సభ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ గద్వాల జిల్లాలో చేపట్టిన రెండవ విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర గురువారం 8వ రోజుకు చేరుకుంది. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన ...
Praja Sangrama Padayatra : ఆ ప్రాజెక్టుకు డీపీఆర్ ఎందుకివ్వడం లేదు కేంద్ర మంత్రి ప్రశ్న
తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలైనా నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ప్రధాన విషయాలను సీఎం కేసీఆర్ మరిచిపోయారని విమర్శించారు. ఆయన ఇచ్చిన హామీలున గుర్తు చేసేందుకు బండి సంజయ్ పాదయాత్ర
Sanjay: ప్రజా సంగ్రామ పాదయాత్ర.. అధికారమే లక్ష్యంగా అడుగులు
2023 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది.