Home » praja santhi party precident kl paul
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలపై కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేస్తోందని, ప్రధానిగా మోదీ ఉండకూడదని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. దేశం అప్పులతో వెనుజుల, శ్రీలంకగా మారుతుందని, దేశం, తెలంగాణ రాష్ట్రం ప్రమాదంలో ఉన్నాయని అన్నారు.