Home » PrajaBhavan
AP and TG CMs Meeting : తెలంగాణ సీఎ రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి ప్రజాభవన్ లో భేటీ అయ్యారు. వీరి వెంట తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఏపీ మంత్రులు కందుల దుర్గేశ్, అనగాని సత్�