Home » Prajasangrama Yatra
ప్రజాసంగ్రామ యాత్ర పంచాయితీపై మరికాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రజాసంగ్రామ యాత్రకు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేయాని కోరుతూ పోలీసులు సీజే బెంచ్ను ఆశ్రయించారు. బండి సంజయ్ పాదయాత్ర కొనసాగితే లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చ�
ప్రజా గోస-బీజేపీ భరోసా పేరుతో నిర్వహించనున్న ఈ బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొననున్నారు.