Home » Prajasanthi Party President
నేను సీఎం రేవంత్ రెడ్డి కలిసి నెలకోసారి విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తెద్దామని చెప్పాను. రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్నవాళ్లు నాతో మాట్లాడొద్దు అని చెబుతున్నారు.
టీడీపీ సభకు 600 కోట్లు ఖర్చు చేశారు.. బుద్ధిఉన్నవాడు ఎవరైనా చంద్రబాబుకు ఓటేస్తారా అంటూ పాల్ విమర్శించారు. జగన్ కు ప్రభుత్వాన్ని ఎలా నడపుతున్నారో ..
తనను ప్రధానమంత్రిని చేస్తే దేశం దశ,దిశ మార్చి చూపిస్తా అని ప్రజాశాంతి పార్టీ అద్యక్షుడు కేఏ పాల్ హామీ ఇచ్చారు.
పార్టీ ప్లీనరీ కోసం సిటీ వ్యాప్తంగా ఫ్లెక్సీలు కట్టడంపై పిటిషన్ లో ప్రశ్నించారు. తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ, GHMC కమిషనర్ లను ప్రతివాదులుగా చేర్చారాయన. ఫ్లెక్సీలు పెట్టొద్దని...