Home » prakasam district
సూది కోసం సోది కెళితే రంకు యవ్వారం బయటపడ్డట్టు… మొగుడు నన్ను వదిలేసి విదేశాలకు చెక్కేసాడని ఫిర్యాదు చేస్తే ….ఆమె గారి అసలు బాగోతం అంతా బయట పడింది. ఆరేళ్లలో ఒకరికి తెలియకుండా ఒకరిని నలుగురిని పెళ్లి చేసుకుని అందరినీ మోసం చేసింది. ఈ కిలేడీ
మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో నకిలీ ఎకౌంట్ రిజిష్టర్ చేసి పెళ్లి కాని యువకుడిని మోసం చేసిన మహిళ ఉదంతం వెలుగు చూసింది. అప్పటికే ఆమెకు రెండు వివాహాలు కాగా ఇప్పుడు విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్న ప్రకాశం జిల్లా యువకుడిని మోసం చ
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో దారుణం జరిగింది. అన్న, వదినలు అమానుషంగా వ్యవహరించారు. రూ.27వేలకు చెల్లిని వ్యభిచార ముఠాకు అమ్మేశారు. వ్యభిచార ముఠా నిర్వాహకులు బాలికను ఓ ఇంట్లో నిర్బంధించారు. వారి వేధింపులు తాళలేకపోయిన బాధితురాలు 100కు డయల్ చేసిం
ప్రకాశం జిల్లాలో ఇప్పుడు వైసీపీలో నేతల మధ్య వైరం పెద్ద తలనొప్పిగా మారిందంటున్నారు. నేతల మధ్య విభేదాలను సర్దుబాటు చేయడం ఆ పార్టీ అధిష్టానానికి తలకు మించిన భారమవుతోందనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. వైసీపీలో ఆది నుంచి ఉన్న నేతలకు.. కొత్తగా
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డి పాలెం దగ్గర అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ
మోసపోయే వాళ్లు ఉన్నంత కాలం మోసాలు జరుగుతూనే ఉంటాయి. అమాయకులు ఉన్నంత కాలం
పిల్లి పాలు తాగిందంటే నమ్ముతాం. కానీ అదే ఎలుకలు మద్యం తాగాయంటే నమ్మేద్దామా ? అంటే నమ్మాలి అంటున్నారు లిక్కర్ షాప్ యజమానులు. సాధారణంగా ఎలుకలు బియ్యం, పప్పులు, ఇతరత్రా ఆహార పదార్థాలు
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి కలకలం రేపుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 19కి చేరింది.
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి కల్లోలం రేపుతోంది. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా శనివారం(మార్చి 28,2020) మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 17కి పెరిగింది. రాయలసీమలోని కర్నూలు జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నమోద�
దేశంలో విస్తరిస్తున్న కరోనా వైరస్ కట్టడికి కేంద్ర కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. కోరనా విస్తరిస్తున్నజిల్లాల్లో ఆంక్షలు విధిస్తోంది. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే మార్చి 31 వరకు లాక్ డౌన్ ప్రకటించగా మరికొన్ని రాష్ట్రాలు