Home » prakasam district
podili python: ప్రకాశం జిల్లా పొదిలిలో కొండచిలువ కలకలం సృష్టించింది. దర్శి రోడ్లో కొండచిలువ కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పట్టుకోడానికి ప్రయత్నించడంతో పొదల్లోకి వెళ్లి కనపడకుండా పోయింది. మళ్లీ జనావాసాల్లోకి వస్తుందేమోనని ఆ
karanam venkatesh: ప్రకాశం జిల్లా చీరాల వైసీపీలో విబేధాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మధ్య వివాదాలు తారస్థాయికి చేరాయి. ఒకే పార్టీలో ఉన్నా కత్తులు దూసుకుంటున్నారు. వర్గ పోరు దాడులు, ఘర్షణలకు దారి తీస్తోంది. దీంతో
collector pola bhaskar: ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కరోనా సోకడంపై జిల్లా కలెక్టర్ పోలాభాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వచ్చిందని తినడం ఆపేయలేదని, అలాంటిది చదువెందుకు ఆపాలన్నారు. విద్యార్థులకు కరోనా సోకినా ఇమ్యునిటీ పవర్ ఉంటే
teachers students tested corona positive: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం రేపింది. ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ప్రకాశం జిల్లాలోని నాలుగు జడ్పీ హైస్కూళ్లలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు. దీంతో పిల్లల
teachers students tested corona positive: ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో కరోనా కలకలం రేగింది. రెండు రోజుల క్రితం స్కూళ్లు తెరుచుకోవడంతో పిల్లలు బడిబాట పట్టారు. నాలుగు జెడ్పీ హైస్కూళ్లలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు. దీంతో పిల్లల తల్లిద
man attacked victims knife : ప్రకాశం జిల్లా మార్టూరులో క్షుద్రపూజలు కలకలం రేపాయి. క్షుద్రపూజలు చేసిన వ్యక్తి బాధితులపై మటన్ కత్తితో దాడి చేయటంతో బాధితుల్లో ఒకరు కోమాలోకి వెళ్లి చికిత్స పొందుతుండగా మరో మహిళకు చేతి వేళ్లు తెగిపడ్డాయి. మార్టూరు లోని గొట్టిపా
tdp leader muthumula ashok reddy.. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం టీడీపీ నాయకుడిగా కొనసాగుతున్న ఎం.అశోక్రెడ్డి కొంతకాలంగా సైలెంట్ అయిపోయాడనే టాక్ వినిపిస్తోంది. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున గిద్దలూరు నుంచి విజయం సాధించిన అశోక్రెడ్డి.. ఆ తర్వాత అధికారంలో�
ప్రకాశం జిల్లా తోటవారి పాలెంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో గొడవ చేస్తుండడంతో మందలించిన రిటైర్డ్ ASI నాగేశ్వరరావుపై రౌడీషీటర్ సురేంద్ర కర్రలతో విచాక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. 2020, ఆగస్టు 22వ తేదీ శనివారం వినాయక చవితిని జిల్లా ప్రజ
ప్రేమ విఫలమైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా పుల్లెల చెరువు గ్రామానికి చెందిన శ్రీనివాసులు, కృష్ణమూర్తి అన్నదమ్ములు. బతుకుదెరువు కోసం ఇద్దరూ హైదరాబాద్ వచ్చారు. శ్రీనివాసులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా, కృష్ణమూ�
ఏపీలో మద్యం ధరలు భారీగా పెరగిపోవటంతో..కొంతమంది మందుబాబులు కిక్కుకోసం శానిటైజర్లు తాగేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఇటువంటి ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. శానిటైజ్ తాగి 10తాగి చనిపోవడం తీవ్ర కలకలంరేపింది. కురిచేడు అమ్మవారి ఆలయం దగ్గర మద్యాన�