Home » prakasam district
ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో కరోనా కలకలం రేగింది. కరోనా లక్షణాలతో ఓ యువకుడు రిమ్స్ లో చేరాడు. ఇటీవలే ఆ యువకుడు లండన్ నుంచి ఒంగోలు వచ్చాడు. జ్వరం,
జిల్లా రాజకీయాలతో ఆయనది విడదీయరాని బంధం.. ఇంకా సూటిగా చెప్పాలంటే టీడీపీతో ఆయనది మూడున్నర దశాబ్దాల అనుబంధం.. అలాంటి బంధాన్ని ఒక్క రోజులో పేగు
తల్లిదండ్రులు చనిపోతే కొడుకు కర్మకాండ జరిపించడం తెలిసిందే. ఇది సర్వ సాధారణం. అయితే కొడుకులే ఆ పని చేయాల్సిన అవసరం లేదని, కూతుళ్లు కూడా చేయొచ్చని
ప్రకాశం జిల్లా దొనకొండ పేరు మరోసారి తెరమీదకు వస్తోంది. 2014లో రాజధాని అవుతుందంటూ న్యూస్ హెడ్ లైన్స్కి ఎక్కింది. ఆ అవకాశం ఇక లేదని తేలిపోయింది. కాని, మరో
శంషాబాద్ లో దిశ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలు కలవరానికి గురి చేస్తున్నాయి.
ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. తల్లీబిడ్డను గుర్తు తెలియని దుండగులు హత్య చేసి తగులబెట్టిన ఘటన కలకలం రేపుతోంది. సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట-లింగంగుంట గ్రామాల సమీపంలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో రెండు మృతదేహాలను స్థానికులు గుర్తించార�
ప్రకాశం జిల్లా కనిగిరి మండలం లింగారెడ్డిపల్లి దగ్గర…. కావేరి ట్రావెల్స్కు చెందిన బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు ఇంజన్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మంటలు వచ్చినట్టు తెలుస్తోంది. బస్సులో మంటలు చెలరేగిన సమయంలో 28మంది ప్రయాణికులు ఉన్నా
తొమ్మిదిమంది స్మగ్లర్లను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో అరెస్ట్ చేసిన స్మగ్లర్ల నుంచి అధికారులు పులి చర్మంతో పాటు 17 పులి గోర్లు, ఓ బొలేరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ స్మగ్లర్లు విదేశీయులతో సంబధాలున్న�
ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో భర్త కసాయిలా మారాడు. 8 నెలల కొడుకును నేలకేసి కొట్టి చంపాడు. ఆ తర్వాత భార్యపై కత్తితో దాడి
వల్లభనేని వంశీ ఇష్యూ మర్చిపోక ముందే టీడీపీకి మరో బిగ్ షాక్ తగలనుందా. మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెబుతారా. ప్రకాశం జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు