Home » prakasm
తెలుగు మీడియంలోనే చదివితే మన పిల్లల తలరాతలు మారవని సీఎం జగన్ అన్నారు. ఇంగ్లీష్ రాకపోతే పోటీ ప్రపంచంలో ఎలా ముందుకు వెళ్తారని ప్రశ్నించారు.