Home » Prashant Bhushan
శాంతి భూషణ్ న్యాయవాదిగానే కాకుండా కేంద్ర న్యాయ శాఖ మంత్రిగానూ సేవలందించారు. ఆయన ఉత్తర ప్రదేశ్లోని బిజ్నోర్లో 1925, నవంబర్ 11న జన్మించారు. న్యాయవాద వృత్తి చేపట్టిన శాంతి భూషణ్ వివిధ హోదాల్లో పని చేశారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పన�
న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు సుప్రీంకోర్టు జరిమాన విధించింది. 2020, ఆగస్టు 31వ తేదీ సోమవారం తీర్పును వెలువరించింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డేతో పాటు సుప్రీం న్యాయమూర్తులను విమర్శించిన కేసులో.. ప్రశాంత్ భూషణ్కు ఒక రూపాయి జరిమానా విధించారు. ఇందుకు
ఢిల్లీ :దేశ వ్యాప్తంగా జరగనున్న లోక్ సభ ఎన్నికల ప్రచారాలు పోటా పోటీగా కొనసాగుతున్నాయి. బీజేపీ ప్రచారంలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో బీజేపీ ఎన్నికల్లో చేస్తున్న ఖర్చు వివాదంగా మారింది. బీజేపీ చేసే ఖర్చు రూ. 90 వేల కోట్లు అని సుప్రీంకోర్టు న్యాయ