Home » Prawn farmers
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు 70 వేల ఎకరాల్లో రొయ్యల సాగు విస్తరించి ఉంది. వరుసగా రెండుసార్లు తెల్లమచ్చల వైరస్ దాడితో విలవిల్లాడిన రైతులు ఈసారి దిగుబడులపై కోటి ఆశలు పెట్టుకున్నారు. అయితే ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో ఏం చేయాలో తెలియన�