Home » PRC Fight
శుక్రవారం సాయంత్రం మొదలై.. అర్థరాత్రి వరకు.. సుమారు నాలుగున్నర గంటల పాటు జరిగిన చర్చల్లో.. తమ డిమాండ్లను మరోసారి ఉద్యోగ సంఘాల నేతలు కాస్త గట్టిగానే వినిపించారు.
పీఆర్సీ వ్యవహారంపై.. మంత్రులతో ఏపీ ఉద్యోగ సంఘాల నేతల కీలక సమావేశం ముగిసింది. సుమారు నాలుగున్నర గంటలపాటు ఇరు వర్గాల మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.
సమ్మెను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఏం చేయబోతోంది ?
స్టీరింగ్ కమిటీలో ఉన్న 12 మంది సభ్యులు కోర్టుకు హాజరు కావాలని ఆదేశాల్లో పేర్కొంది. అంతేగాకుండా..పిటిషనర్ కూడా హాజరు కావాలని వెల్లడించింది. విచారణ మధ్యాహ్నం...
ముందస్తు సమాచారం ఇవ్వకుండా జీతాలను తగ్గించిందని, HRA చట్టప్రకారం చేయలేదని పిటిషనర్ వాదించారు. కొత్త పీఆర్సీతో జీతాలు ఎంత తగ్గాయని హైకోర్టు ప్రశ్నించింది...