Home » President Gotabaya Rajapaksa
శ్రీలంకలో మరోసారి అత్యవసర పరస్థితి నెలకొంది. అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం విడిచి పరారు కావడంతో అక్కడి ప్రజలు నిరసనలను మరింత ఉధృతం చేశారు. దేశంలో పలు ప్రదేశాల్లో హింసాత్మక ఆందోళనల జరుగుతున్న క్రమంలో మరోసారి ఎమర్జెన్సీ విధిస్తూ ప్రధానమంత�
శ్రీలంక చరిత్రలో తొలిసారిగా దేశాధ్యక్షుడి భవనాన్ని నిరసనకారులు ముట్టడించి అందులోకి ప్రవేశించారు. కానీ ఏ ఒక్కరు గీత దాటలేదు. విధ్వంసం సృష్టించలేదు. విప్లవం అంటే నిరసన మాత్రమే.. విధ్వంసం కాదు అని నిరసనకారులు ప్రూవ్ చేశారు లంకేయులు.