Home » President Kovind
రాష్ట్రపతి యుద్ధనౌకల సమీక్ష (పీఎఫ్ఆర్) జరుగనుంది. ఇందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం సాయంత్రం విశాఖకు చేరుకున్న..
దేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి నుంచే క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ నెల 29న హైదరాబాద్ రానున్నారు. సికింద్రాబాద్ రాష్ట్రపతి నిలయంలో కోవింద్ బస చేయనున్నారు.
మూడు రోజుల బంగ్లాదేశ్ పర్యటన కోసం బుధవారం ఉదయం ఢాకా వెళ్లిన భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో.. ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా భేటీ అయ్యారు.
మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుపై బుధవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకం చేశారు. ఈ మేరకు గెజిట్లో పేర్కొన్నారు.
రాష్ట్రపతి భవన్ వేదికగా ప్రస్తుత సంవత్సరంలో క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులకు పురస్కారాలు అందజేయనున్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.
లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనపై రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ఇవాళ(అక్టోబర్-13,2021)రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసింది.
రైతుల సమస్యలు, పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చ జరిగేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఏడు ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ కి లేఖ రాశాయి.
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ(జులై-15,2021)రాష్ట్రతిని కలిశారు.
రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తన స్వగ్రామానికి వెళ్లారు రామ్ నాథ్ కోవింద్.