-
Home » presidential election
presidential election
Congress President Poll: ముగిసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక పోలింగ్.. 19న ఫలితాలు
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేతో ఎంపీ శశి థరూర్ పోటీ పడుతున్నారు. 24 ఏళ్ల అనంతరం మొట్ట మొదటిసారి జరిగిన ఈ ఎన్నికలో నెహ్రూ-గాంధీ కుటుంబం పోటీలో లేకపోవడం గమనార్హం. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే �
Presidential Election : ద్రౌపది ముర్ముకు భారీగా క్రాస్ ఓటింగ్..తెలంగాణలో విపక్షాల అభ్యర్థికి ఓటు వేసిన బీజేపీ ఎమ్మెల్యే!
జార్ఖండ్, గుజరాత్కు చెందిన NCP ఎమ్మెల్యేలు ముర్ముకు అనుకూలంగా ఓటు వేశామని వెల్లడించగా.. హర్యానా, ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ ఆత్మ ప్రబోధానుసారం ముర్ముకు మద్దతుగా నిలిచామని తెలిపారు. తెలంగాణలో బీజేపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగిందని మంత్ర
Presidential Election : రాష్ట్రపతి ఎన్నికల బ్యాలెట్ బాక్సులు..ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి తరలింపు
రాష్ట్రపతి ఎన్నికల బ్యాలెట్ బాక్సులను విమానంలో సీటు బుక్ చేసి తరలించారు. ప్యాసింజర్ కూర్చోనే సీట్లలో ఒక్కో బాక్సును పెట్టి చేరవేశారు. బాక్సుకు ఒక్కో అధికారిని కేటాయించారు. నిన్న జరిగిన ఎన్నికల్లో మొత్తం 4 వేల 796 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓ�
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యే సీతక్క ఓటింగ్ గందరగోళం
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యే సీతక్క ఓటింగ్ గందరగోళం
MLA Seethakka : రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్లో ఎమ్మెల్యే సీతక్క కన్ఫ్యూజ్..తాను వేయాలనుకున్న అభ్యర్థికి కాకుండా మరో అభ్యర్థికి
రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసే విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ములుగు ఎమ్మెల్యే సీతక్క కన్ఫ్యూజ్ అయ్యారు. తాను వేయాలనుకున్న అభ్యర్థికి కాకుండా మరో అభ్యర్థికి బ్యాలెట్ పేపర్గా మార్క్ చేశారు. ఈ విషయాన్ని సీతక్క ఎన్నికల రిటర్నింగ్ అధికారి దృష్టిక�
Presidential Election 2022 : రాష్ట్రపతి ఎన్నికలు..ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జగన్
ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేలు ఓటు వేశారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రపతి ఎన్నికల బరిలో అధికార ఎన్డీఏ మిత్రపక్షాల అభ్యర్థిగా ఆదివాసీ మహిళ, మాజీ గవర్నర్ ద్రౌపదీ ముర్ము, విపక�
Presidential Election : రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం..ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు
రాష్ట్రపతి ఎన్నికల బరిలో అధికార ఎన్డీయే మిత్రపక్షాల అభ్యర్థిగా ఆదివాసీ మహిళ, మాజీ గవర్నర్ ద్రౌపదీ ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా తలపడుతున్నారు. ఖాళీ స్థానాలకు ఉప ఎన్నికలు సైతం నిర్వహించడంతో 100 శాతం ప�
Presidential Election : ఆ భయంతోనే.. చెన్నైకు గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరలింపు..!
గోవా కాంగ్రెస్లో కలవరం మొదలైంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా పార్టీ ఎమ్మెల్యేలపై ఓ కన్నేసింది. బీజేపీ వేసే ఎత్తుగడలకు ఎక్కడ తమ పార్టీ ఎమ్మెల్యేలు జారిపోతారేమోనని ముందుగానే గోవా కాంగ్రెస్ జాగ్రత్తపడుతోంది.
Presidential Election : హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి ఎన్నికల బ్యాలెట్ బాక్స్
మంగళవారం భారత ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశ్వినీకుమార్ మొహల్.. హైదరాబాద్ నుంచి వెళ్లిన అధికారుల బృందానికి బ్యాలెట్బాక్స్ను అందించారు. అనంతరం అధికారుల బృందం ఢిల్లీ నుంచి రాత్రి 9 గంటలకు బయలు దేరి అర్థరాత్రి హైదరాబాద్కు చేరుకుంది.
presidential election: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసిన ప్రధాని మోదీ
రాష్ట్రపతి ఎన్నికకు సమయం దగ్గరపడుతోన్న వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. రాష్ట్రపతి భవన్లో వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది.