Home » Price increasing
మే 25 నుండి 31 వరకు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు వామపక్ష నేతలు. బుధవారం హైదరాబాద్ లో వామపక్ష నేతలు నిర్వహించిన సమావేశంలో చర్చించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగాలని నిర్ణయించారు.