Prices Today

    Petrol Rates : పెట్రో పరుగులు, సెంచరీ దాటేసింది

    July 3, 2021 / 06:55 AM IST

    దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 99.16, డీజిల్‌ ధర రూ.89.18కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్‌ పెట్రోల్‌ రూ.105.24, డీజిల్‌ రూ.96.72కు పెరిగింది.

10TV Telugu News