Home » Prime Minister Imran Khan
తీర్మానంపై డిప్యూటీ స్పీకర్ ఓటింగ్ చేపట్టకపోవడం గమనార్హం. ఈనెల 25వ తేదీ వరకు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిలిపివేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
స్వతంత్ర్య పాకిస్తాన్ లో 75ఏళ్లుగా 21మంది ప్రధాన మంత్రులు మారినా.. ఏ ఒక్కరూ పూర్తి కాలం పదవిలో కొనసాగలేకపోయారు. నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్పై నో కాన్ఫిడెన్స్ మోషన్..
లంచ్ మీట్లో ఉన్నది ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ నదీమ్ అని తెలిసింది. అధికారిక సమావేశాల్లో తన ఫొటోలు, వీడియోలు తీయొద్దని ఐఎస్ఐ చీఫ్.. ప్రభుత్వానికి చెప్పారట...
పాకిస్తాన్ లోనూ కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. కరోనా కేసుల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. కరోనా కట్టడి చేసేందుకు పాక్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
పాకిస్తాన్లో జాతీయ ఎమర్జెన్సీని విధించారు. పంటపొలాలపై మిడుతల దండు విరుచుకుపడటంతో ఏం చేయాలో అర్థంకాక ఆ దేశం ఇలా ఎమర్జెన్సీని విధించింది.
జైషే మహ్మద్ శిబిరాలే లక్ష్యంగా పుల్వామా ఉగ్రదాడికి కౌంటర్ ఎటాక్ ఇస్తూ భారత్ జరిపిన మెరుపు దాడులను పాకిస్తాన్ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ధ్రువీకరించారు. ఇండియా ఇటువంటి పని చేస్తుందని మేం ముందుగానే ఊహించామని, ప్రపంచాన�