-
Home » #princewilliam
#princewilliam
Queen Elizabeth: క్విన్ ఎలిజబెత్-2తో ప్రధాని మోదీతో సహా పలు దేశాల అగ్రనేతలు భేటీ అయిన సందర్భంలో.. ఫొటో గ్యాలరీ ..
September 9, 2022 / 12:11 PM IST
క్విన్ ఎలిజబెత్-2 మృతికి ప్రపంచ నాయకులు, ప్రపంచ దేశాల్లోని ప్రముఖులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు ఎలిజబెత్-2తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ పాటు అమెరికన్ అధ్యక్షుడు జో బిడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, న
Queen Elizabeth II: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 భారత్లో మూడుసార్లు పర్యటించారు.. ఏఏ ప్రాంతాల్లో తెలుసా..? గాంధీ స్మారక చిహ్నం వద్ద మాత్రం..
September 9, 2022 / 07:38 AM IST
రాణి ఎలిజబెత్ -2 మహారాణి హోదాలో వందకుపైగా దేశాల్లో పర్యటించారు. అత్యధికంగా 22 సార్లు కెనడా దేశంలో పర్యటించారు. భారత్ మూడు సార్లు ఎలిజబెత్-2 పర్యటించారు. 1961, 1983, 1997 సంవత్సరాల్లో ఆమె పర్యటించారు. భారత్ లో ఆమెకు ఘన స్వాగతం లభించింది.