Home » Pristine Beaches
ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల లక్షద్వీప్ బీచ్ లను సందర్శించారు. అక్కడ బీచ్ లలో సేద తీరి, స్నార్కెలింగ్ని కూడా ప్రయత్నించారు. ఈ ఫోటోలను మోదీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.