Home » Private Bus Accident
కేరళ రాష్ట్రంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. త్రిస్సూర్ జిల్లాలోని కనిమంగళం ప్రాంతంలో శుక్రవారం ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు....
బస్సులో మంటలు ఆర్పే పరికరాలు లేవన్నారు ప్రయాణీకులు. ప్రకాశం జిల్లాలో ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్దకు రాగానే...షార్టు సర్క్యూట్ తో బస్సులో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున కావడంతో బస్సులో ఉన్న ప్రయాణీకులు నిద్ర మత్తులో...