Home » Private Offices
వాతావరణంలోని మార్పుల కారణంగా సోమవారం 2022 మే23న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం ఉందని తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని గురుగ్రామ్ జిల్లా కలెక్టర్ నోటీసులు ఇష్యూ చేశారు.
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటిదాకా అమలు చేస్తూ వచ్చిన కోవిడ్ మార్గదర్శకాలు, నిబంధనలు, ఆంక్షలను మరింత కఠినతరం చేసింది.