Home » PRIVATE TRAINS
పియుష్ గోయల్ నేతృత్వంలో భారత రైల్వే రూ.30వేల కోట్ల మెగా ప్రైవేట్ రైళ్ల ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది కేంద్ర రైల్వే శాఖ. దేశవ్యాప్తంగా 109 మార్గాల్లో ప్రైవేటు రైళ్లను నడిపించేందుకు నిర్ణయం తీసుకున్న కేంద్రం.. సికింద్రాబాద్ క్లస్టర్లో పది రూట�
ప్రభుత్వ ప్రైవేటు సంస్థ(PPP) ద్వారా 100 మార్గాల్లో 151 రన్ రైళ్లను నడపడానికి సన్నద్ధమవుతున్నందున ప్రయాణీకుల నుంచి వసూలు చేయాల్సిన ఛార్జీలను నిర్ణయించే స్వేచ్ఛను భారత రైల్వే ప్రైవేటు సంస్థలకు ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ప్రైవేట్ రైళ్లల
భారత్లోనూ రైల్వేల ప్రైవేటీకరణకు తెరలేచిన సంగతి తెలిసిందే. త్వరలోనే ప్రైవేటు రైళ్లు పట్టాలెక్కనున్నాయి. దశల వారిగా ప్రైవేటు రైళ్లు పరుగులు తీయనున్నాయి. మొదటి దశలో భాగంగా దేశవ్యాప్తంగా 109 మార్గాల్లో రైళ్లను నడిపేందుకు ప్రైవేట్ సంస్థలను ఆహ
ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ 2020 ప్రకటించిన సమయంలో ఇండియన్ రైల్వేస్లో ప్రైవేట్ రైళ్లను నడిపేందుకు అంతా సెట్టి అయిపోయిందన్నారు. తేజాస్ ఎక్స్ప్రెస్ లాంటి సర్వీసులు మరిన్ని పెంచి టూరిస్ట్ ప్రదేశాలకు ప్రయాణికులను చేర్చడమే టార్గె�
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఐదు ప్రైవేట్ రైళ్లను నడిపేందుకు రైల్వేబోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సికింద్రాబాద్ నుంచి మూడు, విజయవాడ, తిరుపతిల నుంచి ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఐదు ప్రైవేట్ రైళ్లు నడిపాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. ప్రైవేట�