Home » Priyanka Gandhi
కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ కోవిడ్ పాజిటివ్ బారిన పడ్డారు. తనకు కోవిడ్ సోకినట్లు ప్రియాంకా గాంధీ బుధవారం ఉదయం వెల్లడించారు. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు చెప్పారు.
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఇటీవల ఓ మహిళపై బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగి దాడి చేయడంతో ఇవాళ ఆయన అక్రమ ఇంటిని బుల్డోజర్లతో కూల్చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. అయితే, ప్రభుత్వ తీర�
ప్రధాన మంత్రి హౌస్ ఘెరావ్ పేరిట పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఎంపీలు ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో వీరిని అరెస్ట్ చేసి న్యూ పోలిస్ లైన్స్ కింగ్స్వే క్యాంప్ పోలిస్ స్టేషన్లో నిర్భంధించారు. కాగా, శుక్రవారం వీరందరినీ నిర�
పోలీసులు అదుపులోకి తీసుకునే ముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోలీసులు వేసిన బారికేడ్ను దూకి ఏఐసీసీ చేస్తున్న నిరసనలో పాల్గొనేందుకు ప్రయత్నించారు. మొదట రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రియాంకను తీసుకున్నారు. సో�
ప్రభుత్వానికి ప్రియాంక గాంధీ పలు విజ్ఞప్తులు చేశారు. ఆర్మీలో రిక్రూట్మెంట్కు సిద్ధమవుతున్న యువత బాధను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని, ఆర్మీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు. మూడేళ్లుగా
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో విచారణ ఎదుర్కొంటున్నారు. నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) సెక్షన్-50 కింద నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ వివరణను ఈడీ అధికారులు రికార్డ్ చే�
ఉత్తరప్రదేశ్లోని లఖ్నవూలో రెండు రోజుల పాటు నిర్వహించాల్సిన "నవ సంకల్ప్ కార్యశాల"లో పాల్గొనడానికి ఆ నగరానికి వెళ్లిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అకస్మాత్తుగా ఆ పర్యటన ముగించుకుని ఢిల్లీకి వెళ్లారు.
కాంగ్రెస్ పార్టీకి తన అవసరం లేదని, ఆ పార్టీ సొంతంగా నిలదొక్కుకోగలదని అభిప్రాయపడ్డారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే). తమ పార్టీలో చేరడంపై కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనను ఇటీవల పీకే తిరస్కరించిన సంగతి తెలిసిందే.
Prashant Kishor : కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ కు పిలుపు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
Priyanka Gandhi : యూపీలో జరిగిన 12వ తరగతి పరీక్ష పేపర్ లీకేజీ విషయంలో బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.