Home » Priyanka Gandhi
Congress Plenary Session: కాంగ్రెస్ పార్టీ జాతీయ మహాసభలు ఛత్తీస్గడ్లోని రాయ్పూర్లో జరుగుతున్నాయి. 24న ప్రారంభమైన ఈ మహాసభలు 26 వరకు మూడు రోజులు జరగనున్నాయి. శనివారం రెండో రోజు సభలో మల్లిఖార్జున ఖార్గే, సోనియాగాంధీ, రాహుల్ తో పాటు ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ ప�
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. తాజాగా, ఓ ఇటాలియన్ మీడియాకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. నానమ్మ, అమ్మమ్మకు రాహుల్, ప్రియాంకలో ఎవరు ఇష్టమన్న అంశంపై ఆయన స్పందించారు. తమ నానమ్మ, భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి తాను అంటే బాగా
44ఏళ్ల వయస్సులోనే భర్తను కోల్పోయిన తరువాత రాజకీయాల్లోకి రావటం అమ్మకు ఇష్టంలేదని, కానీ దేశానికి సేవ చేయాలనే ఒకేఒక్క నిర్ణయంతో ఆమె రాజకీయాల్లో తన జీవితాన్ని ప్రారంభించారని ప్రియాంక చెప్పారు.
అదానీ, అంబానీలు దేశంలో అనేక మంది రాజకీయ వేత్తల్ని, మీడియాను కొనుగోలు చేస్తున్నారని విమర్శలు చేసిన ఆమె, తన సోదరుడు రాహుల్ గాంధీని మాత్రం కొనలేరని తేల్చి చెప్పారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రం తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించ�
Bharat Jodo Yatra: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శనివారం ఢిల్లీకి చేరింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఢిల్లీ నగర వీధుల్లో యాత్ర ఉత్సాహంగా సాగింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ కు ఘన స్వాగతం పలికి.. �
రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రలో ప్రియాంక వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, వారి కుమార్తె మిరయా వాద్రా పాల్గొన్నారు. రాహుల్ గాంధీ మిరయా వాద్రా చేయి పట్టుకొని యాత్రలో ముందుకు సాగారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ నాలుగు రోజులపాటు రాజస్థాన్లోనే పర్యటించనున్నారు. తన కొడుకు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంకా గాంధీతో కలిసి వేడుకలు జరుపుకొన్నారు.
రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ త్వరలో ముగియనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరో యాత్రను రెడీ చేస్తోంది. ప్రజలకు చేరువయ్యే లక్ష్యంతో ప్రియాంకా గాంధీ కూడా యాత్ర చేయబోతున్నారు.
Bharat Jodo Yatra: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఐదు రాష్ట్రాల్లో యాత్ర పూర్తైంది. 80వ రోజు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో యాత్ర కొనసాగుతోంది. రాహుల్ గాంధీ వెంట ప్రియాంకగాంధీ యాత్రలో పాల్గొ�
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తన భర్త, కొడుకుతో కలిసి గురువారం భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బోర్గావ్ గ్రామం నుంచి గురువారం పాదయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో రాహుల్ గాంధీతో కలిస