Home » Priyanka Gandhi
హత్రాస్ ఘటన బాధిత కుటుంబాన్ని కలిసేందుకు వెళ్తున్న సమయంలో కాంగ్రెస్ నాయకురాలు Priyanka Gandhi వాద్రాను ఓ పోలీసు చేయి పట్టుకుని నిలువరించేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె దుస్తులను పట్టుకున్నారు కూడా. దీనిపై భాజపా మహిళా నేత ఒకరు తీవ్రంగా మండిపడ
Hathras gang-rape victim’s family: దేశవ్యాప్తంగా సంచలనం రేకిత్తించిన హత్రాస్ అత్యాచార ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితురాలి కుటుంబాన్ని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పరామర్శించారు. హత్రాస్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్, ప్రియాంక గాంధీని పోలీ
కాంగ్రెస్ లీడర్ Rahul Gandhiని ఉత్తరప్రదేశ్ పోలీసులు కిందకు తోసేశారు. అతని తర్వాత ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటి సభ్యులను కలిసేందుకు వెళ్లే క్రమంలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీ
Hathras gangrape case ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో దళిత యువతి హత్యాచార ఘటనకు సంబంధించి యోగి ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ప్రియాంక గాంధీ డ�
రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు పావులు కదుపుతున్నారని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. గతనెలలో సచిన్ పైలట్తో పాటు 18 మంది రెబల్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్పై తిరుగుబావుటా ఎగరేసిన విషయం తెలిసిందే. రా
ప్రియాంక మేడం నాకు టీ వద్దు..మీరే డిన్నర్ కు రండి అంటున్నారు BJP MP అనిల్ బలూని. ఇటీవలే టీకి రావాలని బలూనీని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీనిపై బలూనీ స్పందించారు. తాను ఈ మధ్యే కాన్సర్ కు డయాలిసిస
భారత్ లో కరోనా కేసులు వేగంగా పెరుగుతూ దేశ ప్రజానీకాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా షట్ డౌన్ కారణంగా చాలామంది నిరుపేదలు తీవ్రఇబ్బందులకు గురౌతున్నారు. అయితే ఈ సమయంలో మొబైల్ ఫోన్ యూజర్లకు నెల రోజులపాటు ఉచితంగా ఇన్కమింగ్, ఔట్ గ�
దేశ రాజధాని ఢిల్లీలోని జామియా మిల్లియా యూనివర్సిటీలో విద్యార్ధులపై కాల్పులు జరిపిన వ్యక్తికి డబ్బులు ఎవరి ఇచ్చారు? అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. సీఏఏను వ్యతిరేకిస్తున్న శుక్రవారం (జనవరి 30,2020)న జామియా వర్శిటీలో విద్యార్దులు
ప్రియాంకా గాంధీ తన పేరును ఫిరోజ్ ప్రియాంకాగా మార్చుకోవాలని కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి సూచించారు. హిందూ ధర్మమంటే శాంతికి ప్రతిరూపమని, అటువంటిది కాషాయ వస్త్రాలు ధరించిన వ్యక్తి ప్రతీకారం అంటూ వ్యాఖ్యలు చేయడమేంటని ప్రియాంకా గాంధ�
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొని ప్రభుత్వ ఆస్తులకు నస్టం కలిగిస్తే వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇటీవల ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆందోళనకారులకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆస్తులకు నష్టం క�