Home » Priyanka Gandhi
హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఓ క్రిమినల్ను పార్టీలో చేర్చుకున్న బీజేపీ ఆత్మ ఆత్మగౌరవం ఉన్న మహిళలు బీజేపీని బహిష్కరించాలంటూ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ. మహిళలను లైంగికంగా వేధించిన�
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఆదివారం బీజేపీ నేత చిన్మయానంద్ కేసుపై విమర్శలు గుప్పించారు. కేవలం అడ్మినిస్ట్రేషన్ అనుకూలంగా ఉండడం వల్లనే కేంద్ర మాజీ మంత్రిపై అత్యాచార కేసు నమోదు చేయడం లేదు. షాజన్పూర్కు చెందిన పీజీ విద్యార్థ�
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ.. నరేంద్ర మోడీ ప్రభుత్వంపై సెటైర్లు విసిరారు. దేశంలో ఆర్థిక సంక్షోభం స్పష్టంగా కనిపిస్తుంటే బీజేపీ మంత్రులు దానిని వక్రీకరిస్తున్నారన్నారు. ఇటీవలే నిర్మలా సీతారామన్, పీయూశ్ గోయెల్ జీడీపీ పడిపోవడంప�
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో సోమవారం ప్రియాంక గాంధీ పర్యటించిన సమయంలో ఆశక్తికర పరిణామం చోటు చేసుకుంది.ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీలో పాల్గొనేందుకు ఓ రద్దీ రోడ్డు గుండా ప్రియాంక వెళ్తున్న సమయంలో కొంతమంది రో�
బారికేడ్లు దాటి వెళ్లి మద్దతుదారులను కలుసుకున్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం(మే-13,2019) మధ్యప్రదేశ్ లో ప్రియాంక పర్యటించారు.రత్నాంలో పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్న సమయంలో బారికేడ్లు
మబ్బుల చాటున యుద్ధ విమానాలు నడపడం ద్వారా పాకిస్థాన్ రాడార్ల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని వాయుసేనకు సలహా ఇచ్చానని, ఆ ప్రకారమే వాయుసేన ప్రతికూల వాతావరణంలో పాక్ పై దాడి చేసిందని ఆదివారం ప్రధానమంత్రి మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస�
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిన్ లోని మహాకాలేశ్వర్ ఆలయంలో సోమవారం(మే-13,2019) కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పూజలు నిర్వహించారు.ప్రియాంక వెంట సీఎం కమల్ నీథ్ కూడా ఉన్నారు. ప్రియాంక మహాకాలేశ్వర్ ఆలయంలో పూజలు నిర్వహించడంపై స్పందించిన మధ్యప్ర
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోడీ అహంకారంతో నిండిపోయి దుర్యోధనుడిలా తయారైయ్యారని విమర్శించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై మోడీ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. హర్యానాలో�
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజీవ్ గాంధీ నెంబర్ వన్ అవినీతిపరుడిగా జీవితాన్ని ముగించుకున్నారు అంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలకు ఆగ్రహం తెప్
ఉత్తరప్రదేశ్ లో మాయావతి,అఖిలేష్ యాదవ్ లపై అభ్యర్థుల నిలబెట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమర్థించుకున్నారు.యూపీలో సెక్యులర్ భావజాలం కలిగిన పార్టీ విజయం సాధించబోతుందని,అది సమాజ్ వాదీ కావచ్చు,బహుజన సమాజ్ వ�